కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కర్ణాటకలోని ధార్వాడ్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న జాతీయ సమైక్యతా శిబిరానికి తారా కళాశాలకు చెందిన బి.ఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గీత ఎంపికయ్యారు. ఈ శిబిరం యువతలో జాతీయ సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



